హీరోయిన్ లను వాడుకోవడమేనా అంటూ ప్రశ్నిస్తోంది

Unknown | 02:54 | 0 comments


హీరోయిన్ లకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ముఖ్యంగా దక్షినాది చిత్రలో ఇలా జరుగుతోందని హీరోయిన్ గ్లామర్ ని వాడుకుంటున్నారు కానీ తగిన ప్రాధాన్యత మాత్రం ఇవ్వడం లేదని గరం గరం అవుతోంది పొగరుబోతు భామ నిత్యా మీనన్ . దక్షినాది లో హీరోలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని హీరోయిన్ లను కేవలం గ్లామర్ కె పరిమితం చేస్తున్నారని కానీ నేను అలా కాదని కథలో ప్రాముఖ్యత లేకపోతే నేను నటించనని అదృష్టం కొద్దీ నాకు మంచి పాత్రలు లభిస్తున్నాయని అంది నిత్యా మీనన్ . 



Category:

0 comments