mahesh babu go to vijayawada

Unknown | 23:11 | 0 comments

మహేష్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు చిత్రం ఆగష్టు 7 న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఇప్పటికే క్రేజీ గా బిజినెస్ సాగిన ఈ సినిమాపై అంచనాలు కుడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు నటించే బ్రహ్మోస్తవం చిత్రం షూటింగ్ మొదటి వారంలోనే మొదలు కానుంది. విజయవాడ నేపద్యం లో సాగే ఈ సినిమా కావడం తో అక్కడ భారి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సినిమాకోసం మహేష్ దాదాపు నెలరోజులకు పైగానే అక్కడ ఉంటాడని అందుకోసం అక్కడ మంచి ఏర్పాట్లను చేస్తుందట యూనిట్. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాలా , కెమెరామెన్ కలిసి చాలా లోకేషన్స్ ను ఫైనల్ చేసారట ! ఈ సినిమాలో సమంతా , కాజల్ , ప్రణీత లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పివిపి సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా విజయవాడలో జరిగే  షూటింగ్ కు భారిగా అభిమానులు వెచ్చే అవకాశం కూడా ఉంది మరి ? దానికోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారట !!


Category:

0 comments